తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2025) అప్లికేషన్లకు గడువు ఈ రోజుతో ముగియనుంది. గతంతో పోలిస్తే ఈసారి టెట్కు దాదాపు సగం దరఖాస్తులు తగ్గాయి. మంగళవారం రాత్రి వరకు 1.36 లక్షల మంది అభ్యర్థులు ఫీజు చెల్లించారు.
తెలంగాణ పదవ తరగతి (Telangana SSC) పరీక్షల ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం రవీంద్రభారతిలో ఫలితాలను రిలీజ్ చేస్తారు. పదవ తరగతి ఫలితాలను ఇప్పటి వరకు మార్కులు కాకుండా మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ రూపంలో ఇచ్చేవారు. ఈ సారి మెమోలపై గ్రేడ్లకు బదులుగా సబ్జెక్టుల వారీగా ఇంటర్నల్ మార్కులు, ఎక్స్ టర్నల్ మార్కులు, గ్రేడ్ల రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ ఎప్ సెట్ (EAPCET) పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 29, 30వ తేదీల్లో అగ్రికల్చర్-ఫార్మసీ విభాగం పరీక్షలు, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు జరుగుతాయి....
తెలంగాణ పదవ తరగతి (Telangana SSC) పరీక్షల ఫలితాలను ఒకటీ రెండు రోజుల్లో విడుదల చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 30 లేదా మే 1వ తేదీన ఫలితాలను విడుదల...
బీఎడ్ నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడింది. తెలంగాణణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EdCET 2025) ద్వారా బీఈడీ అడ్మిషన్లు చేపడుతారు. ఈ ఎంట్రన్స్కు మే 13వ తేదీ వరకు ఆన్ లైన్...
యూపీఎస్సీ సివిల్స్ (UPSC Civils 2024) తుది ఫలితాలు వెలువడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం యూపీఎస్సీ ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు....
తెలంగాణ ఇంటర్ ఫలితాలు కాసేపట్లో విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 66.89 శాతం, సెకండియర్ లో 71.37 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటర్ బోర్డు ఆఫీసులో ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://tgbie.cgg.gov.in/ లో చెక్ చేసుకోవాలి.
ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ 2025 (AP Mega DSC 2025) నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ, వికలాంగుల సంక్షేమ పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది.
దేశవ్యాప్తంగా రైల్వే శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. మొత్తం 9970 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టులు భర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు టెన్త్, ఐటీఐ, డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
తెలంగాణ గ్రూప్-1 సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎంపికైన అభ్యర్థుల చివరి కటాఫ్ మార్కులు విడుదల. మల్టి జోన్-1 మరియు జోన్-2లో వర్గాల వారీగా ర్యాంక్లు, మార్కుల విశ్లేషణ తెలుసుకొండి.
తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థుల తుది మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు, ర్యాంకులు ఇటీవలే విడుదలయ్యాయి. మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా 1:1 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను తాజాగా ప్రకటించింది.
తెలంగాణలో 12 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. G.O.Ms.No.21 ప్రకారం నియామక ప్రక్రియ మూడు దశల్లో జరగనుంది.
తెలంగాణలో గ్రామ పాలనాధికారుల (Grama Palana Officer) పోస్టుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం పని చేస్తున్న వీఆర్ఓలు (Village Revenue Officers), వీఆర్ఏలు (Village Revenue Assistants) ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు. మొత్తం 10954 గ్రామ పాలనాధికారుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో ప్రస్తుతం పని చేస్తున్న వీఆర్వోలు, వీఆర్ఏలకు మొదటగా అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పరమాణువు కేంద్రకం నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా ఈ గడియారం పనిచేస్తుంది.
అంతర్జాతీయం
పారిస్ ఒలింపిక్స్ మస్కట్.. ఫ్రిజెస్ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం,...
అంతర్జాతీయం
రెమిటెన్స్లో భారత్ టాప్మాతృభూమికి నిధులు పంపించడంలో(రెమిటెన్స్లు) ప్రపంచ దేశాల్లోనే భారత్ టాప్లో నిలిచింది. 2023లో 120 బిలియన్ డాలర్ల (రూ.10లక్షల కోట్లు సుమారు) రెమిటెన్స్లను భారత్ అందుకున్నట్టు ప్రపంచ బ్యాంక్ తాజాగా ప్రకటించింది....