గ్రూప్-2 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవనుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రెండు రోజుల్లో ఈ షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. ఈ నెలాఖరులోగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ...
ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు శుభవార్త! ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన వెలువడింది. ఈ స్కీమ్ ద్వారా బీటెక్ కోర్సును ఉచితంగా పూర్తి చేసి, లెఫ్టినెంట్ హోదాతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగంలో చేరవచ్చు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగార్థులకు శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2026 సంవత్సరానికి సంబంధించి పరీక్షల క్యాలెండర్ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ద్వారా వివిధ పరీక్షల నోటిఫికేషన్లు, అప్లికేషన్...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2,964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి (2025-26/03) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI Bank) దేశవ్యాప్తంగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM), గ్రేడ్ ‘O’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 676 ఖాళీలున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మే 20వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువు.
తెలంగాణ ఎంసెట్ (TS EAMCET 2023 RESULTS) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి రిజల్ట్ ను రిలీజ్ చేశారు. అగ్రికల్చర్ లో 91,935మంది ( 86% మంది ), ఇంజనీరింగ్ లో 80% విద్యార్థులు క్వాలిఫై అయ్యారు
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూ, ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ ఎంట్రన్స్ రాసిన విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ర్యాంకులు, మార్కులు చెక్ చేసుకోవాలి
కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. 2025-26 సంవత్సరంలో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల క్యాలెండర్ను ప్రకటించింది. 2025-26 సంవత్సరంలో నిర్వహించే పరీక్షలు, నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ తేదీలతో సవరించిన క్యాలెండర్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
ఈ నెల 11న తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూ, ఉన్నత...
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI Bank) దేశవ్యాప్తంగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM), గ్రేడ్ ‘O’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 676 ఖాళీలున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మే 20వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువు.
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియరయింది. ఖాళీగా ఉన్న 402 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది....
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా స్పెషలిస్ట్ గ్రేడ్-2 (సీనియర్ మరియు జూనియర్ స్కేల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 558...
Indian Army Recruitment 2025 లో భాగంగా, 142వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (TGC-142) కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కోర్సు జనవరి 2026లో Indian Military Academy (IMA), Dehradunలో ప్రారంభమవుతుంది. Engineering graduates ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ 2025 (AP Mega DSC 2025) నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ, వికలాంగుల సంక్షేమ పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది.
దేశవ్యాప్తంగా రైల్వే శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. మొత్తం 9970 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టులు భర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు టెన్త్, ఐటీఐ, డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పరమాణువు కేంద్రకం నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా ఈ గడియారం పనిచేస్తుంది.
అంతర్జాతీయం
పారిస్ ఒలింపిక్స్ మస్కట్.. ఫ్రిజెస్ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం,...
అంతర్జాతీయం
రెమిటెన్స్లో భారత్ టాప్మాతృభూమికి నిధులు పంపించడంలో(రెమిటెన్స్లు) ప్రపంచ దేశాల్లోనే భారత్ టాప్లో నిలిచింది. 2023లో 120 బిలియన్ డాలర్ల (రూ.10లక్షల కోట్లు సుమారు) రెమిటెన్స్లను భారత్ అందుకున్నట్టు ప్రపంచ బ్యాంక్ తాజాగా ప్రకటించింది....