HomeLATESTగ్రూప్​ 2 పరీక్ష వాయిదా.. డిసెంబర్​లో మూడో వారంలో పరీక్ష

గ్రూప్​ 2 పరీక్ష వాయిదా.. డిసెంబర్​లో మూడో వారంలో పరీక్ష

అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ తో గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. నవంబర్​ 2, 3 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్​పీఎస్​సీ అధికారికంగా ప్రకటించింది. నవంబర్​ 3వ తేదీ నుంచి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ తో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేస్తూ టీఎస్​పీఎస్​సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణలో అధికారులు, రెవిన్యూ, పోలీసు సిబ్బంది బిజీగా ఉన్నందున పరీక్ష వాయిదా వేయక తప్పదని ఈరోజు జరిగిన టీఎస్​పీఎస్​సీ కమిటీ మీటింగ్​లో చర్చ జరిగింది. గ్రూప్​ 2 వాయిదా పడటం ఇది రెండోసారి. మొత్తం 5.51 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్​2 పరీక్షకు అప్లై చేసుకున్నారు. గ్రూప్​ 2 వాయిదా పడటం ఇది రెండోసారి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!