Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsగ్రూప్​ 1 లో ఎన్ని మార్కులొస్తే.. మెయిన్స్​కు క్వాలిఫై అవుతారు

గ్రూప్​ 1 లో ఎన్ని మార్కులొస్తే.. మెయిన్స్​కు క్వాలిఫై అవుతారు

గ్రూప్​ 1 ప్రిలిమ్స్ కీ విడుదలైంది. అభ్యర్థుల ఓఎంఆర్ ఆన్సర్​​ షీట్లు కూడా టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయి. దీంతో అభ్యర్థులు తమకు ఎన్ని మార్కులు వచ్చాయో అంచనాకు వచ్చేశారు. పరీక్షలో మెయిన్స్​కు క్వాలిఫై కావాలంటే.. ఎన్ని మార్కులు రావాలి. ఈసారి టీఎస్​పీఎస్​సీ అనుసరించిన నిబంధనల ప్రకారం జనరల్​గా కటాఫ్ మార్కు అందరికీ ఒకేలా ఉండదు.

కేటగిరీ వారీగా ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్​ ఎంపిక చేస్తామని ఇప్పటికే టీఎస్​పీఎస్​సీ స్పష్టం చేసింది. దీంతో ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు వస్తే.. మెయిన్స్​కు సెలెక్టయ్యే జాబితాలో ఉండే ఛాన్స్​ ఉందనే అంచనాలను నిపుణులు.. తలో రకంగా విశ్లేషిస్తున్నారు.

Advertisement

వివిధ కోచింగ్​ సెంటర్లు రూపొందించిన అంచనాల ప్రకారం ఓపెన్​ కేటగిరీలో 64 నుంచి 65 మార్కులకు పైగా సాధించిన అభ్యర్థులు మెయిన్స్​కు క్వాలిఫై అయ్యే అవకాశాలున్నాయి. కేటగిరీ వారీగా ఈ కటాఫ్​ తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు. ఎస్టీ కేటగిరీలో 35 నుంచి 40 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారని అంచనాగా చెబుతున్నారు. ఏయే కేటగిరీలో.. ఎన్ని మార్కులు వస్తే.. మెయిన్స్​కు క్వాలిఫై అవుతారనేది.. కోచింగ్​ సెంటర్లు, వివిధ సబ్జెక్టు నిపుణులు తయారు చేసిన జాబితాను ఇక్కడ అందిస్తున్నాం.

(NOTE: ఇవన్నీ అంచనాలు మాత్రమే.)

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!