ఆగస్టు 3 తేదీ నుండి ఒకటి..రెండవ తరగతుల విద్యార్థులకు డిజిటల్ పాఠాలు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేసింది. టీశాట్.. దూరదర్శన్ ద్వారా ఈ పాఠాలను బోధించనుంది. కరోనా తీవ్రత కారణంగా ఈ విద్యా సంవత్సరంలో ఫస్ట్ సెకండ్ తరగతులకు సంబంధించిన క్లాసులు ఇప్పటికీ మొదలు కాలేదు. డిజిటల్ క్లాసులకు సంబంధించిన పూర్తి టైమ్ టేబుల్ షెడ్యూల్ పీడీఎఫ్ రూపంలో ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Advertisement
Advertisement