టీఎస్ ఎడ్ సెట్ అప్లై గడువును మరోసారి ప్రభుత్వం పొడిగించింది. బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించనున్న ఎడ్ సెట్ దరఖాస్తు గడువును ఆగస్టు 7న పొడిగించినట్లు ఎడ్ సెట్ కన్వీనర్ రామకృష్ణ ప్రకటించారు. జులై 31 తో ముగిసిన ఈ గడువును ఆగస్టు 7 వరకు పొడిగించారు. కోవిడ్ తీవ్రత కారణంగా చాలా మంది అప్లై చేసుకోకపోవటంతో.. ఈ గడువు పెంచినట్లు ప్రకటించారు.
Advertisement