HomeLATESTటెన్త్, ఇంటర్ చదివిన విద్యార్థినులకు సంతూర్ స్కాలర్ షిప్​లు

టెన్త్, ఇంటర్ చదివిన విద్యార్థినులకు సంతూర్ స్కాలర్ షిప్​లు

గవర్నమెంట్​ స్కూళ్లు.. కాలేజీల్లో  టెన్త్, ఇంటర్​ చదివిన పేద విద్యార్థినులకు సంతూర్​ స్కాలర్​షిప్​లను అందిస్తోంది. పై చదువులకు ఆర్థిక సాయంగా ఉండేందుకు మార్కుల మెరిట్​ ఆధారంగా విప్రో కంపెనీ ప్రతి ఏడాది ఈ స్కాలర్ షిప్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. కోర్సు పూర్తి అయ్యే వరకు నెలకు రూ.2000 చొప్పున స్కాలర్​షిప్ అందిస్తుంది​. 
అర్హత; ప్రభుత్వ పాఠశాల, కళాశాల లో చదివి ఉండాలి. మరియు ఉన్నత విద్యకు అడ్మిషన్ తీసుకుని ఉండాలి.
అప్లికేషన్​; దరఖాస్తు ఫారాన్ని కింద ఇచ్చిన వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నింపి కింద చిరునామా కి పంపాలి.
దరఖాస్తులకు చివరి తేదీ; అక్టోబర్ – 31
చిరునామా; విప్రో కేర్స్, సంతూర్ స్కాలర్ షిప్, దొడ్డకన్నెల్లి, సర్జాపూర్ రోడ్, బెంగళూరు, కర్ణాటక, 560035.
వెబ్​సైట్​; https://www.santoorscholarships.com/

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!