HomeLATESTటీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 4 ఫలితాలు విడుదల

టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 4 ఫలితాలు విడుదల

టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 4 పలితాలను విడుదల చేసింది. 2018లో జారీ చేసిన నోటిఫికేషన్నోలకు సంబంధించిన ఫలితాలను రిలీజ్​​ చేసింది. 2018 అక్టోబర్​లో ఈ పరీక్ష జరిగింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు వివిధ కోర్టు కేసులతో ఆలస్యమయ్యాయి. ఈ ఫలితాల వెల్లడితో టీఎస్​పీఎస్​సీ గడిచిన ఆరేండ్లతో మొత్తం 30723 పోస్టులను రిక్రూట్​మెంట్​ చేసినట్లు ప్రకటన జారీ చేసింది. ప్రకటన పూర్తి వివరాలివి..

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!