HomeLATESTటీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 4 ఫలితాలు విడుదల

టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 4 ఫలితాలు విడుదల

టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 4 పలితాలను విడుదల చేసింది. 2018లో జారీ చేసిన నోటిఫికేషన్నోలకు సంబంధించిన ఫలితాలను రిలీజ్​​ చేసింది. 2018 అక్టోబర్​లో ఈ పరీక్ష జరిగింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు వివిధ కోర్టు కేసులతో ఆలస్యమయ్యాయి. ఈ ఫలితాల వెల్లడితో టీఎస్​పీఎస్​సీ గడిచిన ఆరేండ్లతో మొత్తం 30723 పోస్టులను రిక్రూట్​మెంట్​ చేసినట్లు ప్రకటన జారీ చేసింది. ప్రకటన పూర్తి వివరాలివి..

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!