HomeLATEST27వ తేదీనే టెట్​ ఫలితాలు.. పేపర్​ 1కు తగ్గిన అటెండెన్స్

27వ తేదీనే టెట్​ ఫలితాలు.. పేపర్​ 1కు తగ్గిన అటెండెన్స్

తెలంగాణ టెట్​ (TS TET) ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పేపర్​ 1, మధ్యాహ్నం పేపర్​ 2 పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని విద్యాశాఖ ప్రకటించింది. పేపర్​ 2తో పోలిస్తే పేపర్​ 1అభ్యర్థుల అటెండెన్స్​ శాతం తగ్గింది. పేపర్​ 1 ఎగ్జామ్​ 84.12 శాతం, పేపర్​ 2కు 91.11 శాతం మంది హాజరయ్యారు. జిల్లాల వారీగా అభ్యర్థుల అటెండెన్స్​ వివరాల జాబితాను రిలీజ్​ చేసింది. ఈ నెల 27న టెట్​ ఫలితాలు వెలువడనున్నాయి. పేపర్​ 1కు సంబంధించి శ్రీ ప్రజ్ఞ కోచింగ్​ సెంటర్​ నిపుణులు తయారు చేసిన కీని ఇక్కడ యథాతథంగా అందిస్తున్నాం. అభ్యర్థులు దీనిని కేవలం తమ స్కోర్​ అంచనా వేసుకునేందుకు పరిగణనలోకి తీసుకోవాలి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!