తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-4 ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 9.12 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు అప్లై చేసుకున్నారు. వీరిలో దాదాపు 80 శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. 7,62,872 మంది అభ్యర్థులు పేపర్ 1 పరీక్షకు అటెండయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్ 2కు 7.61,198 మంది హాజరయ్యారు. గ్రూప్ 1 తరహాలోనే గ్రూప్ 4 పరీక్ష కఠినంగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ -1 (జనరల్ స్టడీస్) పరీక్ష జరిగింది. మధ్యాహ్నం పేపర్ 2 (సెక్రెటేరియల్ ఎబిలిటీస్) పరీక్ష జరిగింది. ఈ రెండు క్వశ్చన్ పేపర్లను మెరుపులు.కామ్ ప్రత్యేకంగా అందిస్తోంది.
GROUP 4 PAPER 1 (GENERAL STUDIES) 01.07.2023
GROUP 4 PAPER 2 (SECRETARIAL ABILITIES) 01.07.2023
PAPER 1 KEY COURTESY: EENADU
PAPER 2 KEY COURTESY: EENADU