HomeLATESTనీట్.. జేఈఈ మెయిన్స్ వాయిదా

నీట్.. జేఈఈ మెయిన్స్ వాయిదా

జెఇఇ మెయిన్ , నీట్ 2020 పరీక్ష లను వాయిదా వేసినట్లు హెచ్​ఆర్​డీ ప్రకటించింది. పరీక్ష తేదీలు వాయిదా పడ్డాయని హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. కరోనా వైరస్​ వ్యాప్తి కారణంగా మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ సెప్టెంబర్ 13 వ తేదీకి వాయిదా వేసింది. JEE- మెయిన్స్ సెప్టెంబర్ 1 నుండి 6 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. JEE- అడ్వాన్స్డ్ సెప్టెంబర్ 27 వ తేదీకి వాయిదా పడింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 18 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు జేఈఈ(మెయిన్) రెండవ సెషన్ జరుగవలసి ఉంది.జూలై 26 వ తేదీన నీట్,ఆగస్ట్ 23 వ తేదీన జేఈఈ(అడ్వాన్సుడ్) జరగవలసి ఉంది. కానీ దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం తో పరీక్షలని వాయిదా వేయవలసిందిగా విద్యార్థులు,తల్లితండ్రులు కోరటంతో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ వేసింది. ఈ నివేదిక ఆధారంగా పరీక్షలను వాయిదా వేయటంతో పాటు కొత్త షెడ్యూలును ప్రకటించారు.

Advertisement


PRACTICE TESTS FOR ALL EXAMS

merupulu study and jobs group

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!