వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ (TSPSC).. నియామక పరీక్షలను సైతం అదే వేగంతో పూర్తి చేస్తోంది. తాజాగా ఆదివారం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి పరీక్షను నిర్వహించింది. హైదరాబాద్ సహా ఏడు జిల్లా కేంద్రాల్లోని 176 సెంటర్లలో ఈ ఎగ్జామ్ ను నిర్వహించారు.మొత్తం 1,540 ఏఈఈ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. 81,548 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఉదయం జరిగిన పేపర్-1 పరీక్షకు 61,453 (75.36) మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పేపర్-2 ఎగ్జామ్ కు 61,279 (75.14) మంది అభ్యర్థులకు హాజరయ్యారు.ఇందుకు సంబంధించిన జనరల్ సైన్స్ పరీక్షా పత్రాన్ని అందిస్తున్నాం. ఈ పేపర్ ను ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ ద్వారా ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సైతం తమ నాలెడ్జ్ ను పరీక్షించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.
I will prepare for pc mains
Prepare for pc mains