HomeLATESTఆగస్ట్ 3 నుంచి ఫస్ట్ సెకండ్​ క్లాస్​ పిల్లలకు డిజిటల్ పాఠాలు

ఆగస్ట్ 3 నుంచి ఫస్ట్ సెకండ్​ క్లాస్​ పిల్లలకు డిజిటల్ పాఠాలు

ఆగస్టు 3 తేదీ నుండి ఒకటి..రెండవ తరగతుల విద్యార్థులకు డిజిటల్ పాఠాలు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేసింది. టీశాట్.. దూరదర్శన్ ద్వారా ఈ పాఠాలను బోధించనుంది. కరోనా తీవ్రత కారణంగా ఈ విద్యా సంవత్సరంలో ఫస్ట్ సెకండ్​ తరగతులకు సంబంధించిన క్లాసులు ఇప్పటికీ మొదలు కాలేదు. డిజిటల్​ క్లాసులకు సంబంధించిన పూర్తి టైమ్​ టేబుల్​ షెడ్యూల్​​ పీడీఎఫ్ రూపంలో ఇక్కడ డౌన్​ లోడ్​ చేసుకోవచ్చు.

Advertisement

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!