తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రిజల్ట్స్ విడుదల చేశారు. ఇంజనీరింగ్లో 82.07 శాతం విద్యార్థులు అర్హత సాధించగా…అగ్రికల్చర్ మెడికల్లో 98.48 శాతం మంది విద్యార్థులు అర్హత పొందారు.
ఇంజనీరింగ్ విభాగం లో
ఫస్ట్ ర్యాంకర్ సత్తి కార్తికేయ ( వేస్ గోదావరి ఏపీ)
సెకండ్ ర్యాంక్ – వెంకట ప్రణీత్ ( రాజంపేట కడప)
మూడో ర్యాంక్ ఎండీ మతిన్ ( హైదరాబాద్ టోలిచౌకి )
అగ్రికల్చర్&మెడికల్ విభాగం లో
ఫస్ట్ ర్యాంక్ – మండవ కార్తికేయ ( బాలానగర్ హైదరాబాద్)
సెంకండ్ ర్యాంక్ – హిమని శ్రినిజ ( రంగారెడ్డి)
ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించటం తెలిసిందే.
రిజల్ట్స్ కొరకు క్లిక్ చేయండి
TS EAMCET RESULTS LINK 1
TS EAMCET RESULTS LINK 2