రాష్ట్రంలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ఆదేశించారు. గత రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. వర్షాలు కొనసాగుతుండటంతో శుక్రవారం కూడా సెలవు ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ మరియు జెఎన్టియుహెచ్ యూనివర్సిటీలో పరిధిలో రేపు జరగవలసిన పరీక్షలను వాయిదా వేశారు.
Advertisement
Hi
I am
V.sreeshanth
Fule rain in sangareddy
There is full rain in Telangana
So much rain was falling.