HomeLATESTపాలిటెక్నిక్​ ఎంట్రన్స్​ అప్లై కి జులై 30 వరకు ఛాన్స్​

పాలిటెక్నిక్​ ఎంట్రన్స్​ అప్లై కి జులై 30 వరకు ఛాన్స్​

తెలంగాణా పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2020 కి అప్లై చేసుకునే గడువును స్టేట్​ టెక్నికల్​ బోర్డు మరోసారి పొడిగించింది. గత నెలలో జరగాల్సిన ఈ ఎంట్రన్స్​ కరోనా కారణం గా వాయిదా పడింది. వచ్చే నెల ఆగస్ట్ లో ఎంట్రన్స్​ నిర్వహించాలని ​ బోర్డ్ భావిస్తోంది. పాలిటెక్నిక్​ కోర్సుల్లో చేరాలనుకుంటే ఈ ఎంట్రన్స్​ తప్పనిసరి. టెన్త్​ పాసైన విద్యార్థులందరూ దీనికి అర్హులే. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా​ పూర్తయ్యాక విద్యార్థులు ఈసెట్​ ఎంట్రన్స్​ ద్వారా నేరుగా ఇంజనీరింగ్​ సెకండియర్​ లో చేరే ఛాన్స్​ ఉంటుంది. తాజా గడువు ప్రకారం పాలిసెట్​ రాసేందుకు జులై 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. 300 రూపాయల పెనాల్టీతో ఈ ఫీజు చెల్లించాలి. ఆన్​ లైన్​లో అప్లై చేసుకోవచ్చు.. పూర్తి వివరాలకు.. www.polycetts.nic.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!