Homeవార్తలుడిగ్రీతో ఇన్ఫోసిస్​లో 55 వేల ఉద్యోగాలు

డిగ్రీతో ఇన్ఫోసిస్​లో 55 వేల ఉద్యోగాలు


దేశంలోనే రెండో అతి పెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ సంస్థ డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్లోబల్ గ్రాడ్యుయేట్ హైరింగ్ ప్రోగ్రాం కింద 2022 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 55 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంటున్నట్లుగా ఇన్ఫోసిస్ ముఖ్య ఆర్థిక అధికారి నిలంజన్ రాయ్ ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.5,809 కోట్ల లాభాలు ప్రకటించింది.

గ్లోబల్​ గ్రాడ్యుయేట్ హైరింగ్​ ప్రోగ్రాం

నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు, అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చి అందుకు అనుగుణంగా ఇన్ఫోసిస్ తన పెట్టుబడులను కొనసాగిస్తోందని నిలంజన్ రాయ్ తెలిపారు. అందులో భాగంగానే గ్లోబల్ గ్రాడ్యుయేట్ హైరింగ్ ప్రోగ్రాం కింద దాదాపు 55 వేల మంది ఫ్రెషర్స్‌ను సంస్థలో నియమించుకుంటున్నట్లు వెల్లడించారు. తాజా ప్రకటనతో కొత్తగా డిగ్రీ పూర్తి చేసి బయటికి వచ్చేవారికి, లేదా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది మంచి అవకాశం.

ఉద్యోగుల్లో స్కిల్స్​ పెంచుతాం

గతేడాది డిసెంబరు నాటికి ఇన్ఫోసిస్‌లో మొత్తం ఉద్యోగులు 2,92,067 మంది కాగా.. అంతకుముందు త్రైమాసికంలో 2,79,617 మంది ఉన్నారు. అదే 2020 డిసెంబరులో ఉద్యోగుల సంఖ్య 2,49,312గా ఉంది. ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ.. కంపెనీ ఉద్యోగుల ప్రతిభను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తామని తెలిపారు. “తాజా ప్రోగ్రాం కింద, మేము వినియోగదారుల ప్రతి అవసరాన్ని తీర్చడానికి పని చేస్తాం. అందుకోసం మా ఉద్యోగులకు మరింత నైపుణ్యం చేకూరేలా దృష్టి పెడతాం. దీంతో పాటు ఉద్యోగుల సంక్షేమం కూడా మా ప్రాధాన్యంలో ఉంటుంది.’’ అని సలీల్ పరేక్ అన్నారు.

మూడో త్రైమాసికంలో రూ.5,809 కోట్ల లాభం

డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికం ఫలితాలను ఇన్ఫోసిస్ బుధవారం ప్రకటించింది. దాని ఏకీకృత నికర లాభం ఏడాదికి 11.8 శాతం చొప్పున పెరిగి రూ.5,197 కోట్ల నుంచి రూ.5,809 కోట్లకు చేరుకుంది. అంతేకాకుండా, ఇన్ఫోసిస్ సంస్థ తన ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను 19.5-20 శాతానికి పెంచింది.

Advertisement

RECENT POSTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

REASONING

DAILY TESTS

CURRENT AFFAIRS

రివిజన్ నోట్స్

తెలంగాణ పాటలు‌‌ రచయితలు: రివిజన్​ నోట్స్ 5

పల్లెటూరి పిల్లగాడపసులకాడి మొనగాడపాలుమరచి ఎన్నాళ్లయిందోఓ…. పాలబుగ్గల జీతగాడా!!!సుద్దాల హన్మంతుబండెనక బండి గట్టి - పదహారెడ్లబండికట్టిబండి యాదగిరి:రాజిగ - ఓ రాజిగ పుడితె ఒకడుచస్తే రెండుఊరు మనదిరా వాడమనదిరాగూడ అంజన్న. ఇద్దరం విడిపోతే భూమిబద్దలవుతుందా…'పల్లె...

తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్​ నోట్స్ 4

ఉద్యమం నాటి పుస్తకాలు - రచయితలు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్​ ప్రొఫెసర్​ జయశంకర్​తెలంగాణలో ఏం జరుగుతోందిప్రొఫెసర్​ జయశంకర్​'ఎ రిబట్టర్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండ' కొణతం దిలిప్ తెలంగాణ విద్యతెలంగాణ విద్యావంతుల...

నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు… తెలంగాణ రివిజన్​ నోట్స్ 3

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 2

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 1

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

భక్తి.. సూఫీ ఉద్యమాలు

భక్తి, సూఫీ ఉద్యమాల నుంచి అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే అభ్యర్థుల ప్రిపరేషన్​కు ఉపయోగపడే విధంగా రన్నింగ్​ నోట్స్​ ఇక్కడ అందిస్తున్నం.శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యలను త్రిమతాచార్యులు అంటారు. వీరి రాకతో...

భారత దేశ సరిహద్దులు.. సంబంధాలు

పోటీ పరీక్షల్లో ఇండియన్​ జాగ్రఫీ కీలకం. అందులో భారత ఉనికి.. స్వరూపం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. సరిహద్దులు.. ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు, వివాదాలపై తప్పనిసరి ప్రశ్నలు అడిగే...

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

తెలంగాణకు హరితహారం: రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణంలో 24 శాతం నుంచి 33శాతానికి పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యక్రమం ‘కోతులు వాపస్​ పోవాలి వానలు వాపస్​ రావాలె’ అనే నినాదంతో 2015 జులై...

భారతదేశంలో బ్రిటీష్ గవర్నర్​ జనరల్స్​

వారన్​ హేస్టింగ్స్​ 1772 నుంచి 1774 వరకు బెంగాల్​ చివరి గవర్నర్ గా పనిచేశారు. 1774 నుంచి ఈస్ట్​ ఇండియా కంపెనీటి మొదటి గవర్నర్​ జనరల్​ లేదా తొలి గవర్నర్​ జనరల్​...

తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు

1983 తెలంగాణ డెమోక్రటిక్​ ఫ్రంట్​ సత్యనారాయణ1985 ఫిబ్రవరి 27 తెలంగాణ జనసభ దుశ్చర్ల సత్యనారాయణ1987 తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి1989 తెలంగాణ పోరాట సమితి కె.ఆర్.​ ఆమోస్​, మేచినేని కిషన్​రావు1990 తెలంగాణ...

తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు

అయ్యంగార్​ కమిటీ: హైదరాబాద్​ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల కోసం 1937లో ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ ఈ కమిటీని నియమించాడు.ఎం.ఎస్​.భరూచ కమిటీ: నిజాం రాజ్యంలో కౌలుదారుల స్థితిగతులు పరిశీలించుటకు 1939లో ఈ...

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

Leave a Reply

RECENT POSTS

x
error: Content is protected !!
%d bloggers like this: