ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనావేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు.ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు,అధికారులతో మాట్లాడి రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికలు తెప్పించాలని సీఎం కేసీఆర్ తెలిపారు.
Advertisement