HomeLATESTట్రిపుల్ ​ఐటీ అప్లికేషన్స్​ డేట్​ పొడిగింపు

ట్రిపుల్ ​ఐటీ అప్లికేషన్స్​ డేట్​ పొడిగింపు

బాసర ట్రిపుల్​ ​ఐటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్​ అడ్మిషన్ల దరఖాస్తు తేదిని పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 15 వరకు చివరి తేది ఉండగా.. భారీ వర్షాల కారణంగా 20వ తేది వరకు పొడిగించినట్లు ట్రిపుల్​ ఐటీ డైరెక్టర్​ ప్రకటన విడుదల చేశారు. వికలాంగులు, స్పోర్ట్స్​, ఇతర విద్యార్థుల అప్లికేషన్స్​ ఈ నెల 19 వరకు ఉండగా.. 25 తేది వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచారు. టెన్త్ మార్కుల గ్రేడ్ల ఆధారంగా ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్​ బీటెక్​ కోర్సులో సీట్లను భర్తీ చేస్తారు. ట్రిపుల్​ ఐటీలో జాయిన్​ కావాలనుకునే ఆసక్తి ఉన్న విద్యార్థులు అప్లై చేసుకోవాలంటే.. అఫిషియల్​ వెబ్​సైట్​ లింక్​ ఇక్కడ అందబాటులో ఉంది.
https://admissions.rgukt.ac.in/adm/ug

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!