టీఎస్పీఎస్సీ 2022 ఏప్రిల్లో విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ను రద్దు చేసి, 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు. మే లేదా జూన్ లో ప్రిలిమ్స్ పరీక్ష, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది.
Advertisement
Daily practice bet