HomeLATESTగ్రూప్-3 పోస్టులు పెంచుతూ టీఎస్​పీఎస్​సీ నిర్ణయం.. మొత్తం 1388 పోస్టులు

గ్రూప్-3 పోస్టులు పెంచుతూ టీఎస్​పీఎస్​సీ నిర్ణయం.. మొత్తం 1388 పోస్టులు

గ్రూప్​ 3 (TSPSC GROUP 3) పోస్టుల సంఖ్య మరింత పెరిగింది. గ్రూప్​ 3 పరిధిలోకి వచ్చే పోస్టులను పెంచుతున్నట్లు టీఎస్​పీఎస్​సీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇరిగేషన్​ చీఫ్​ ఇంజనీర్​ విభాగంలో 13 జూనియర్​ అసిస్టెంట్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. వీటితో గ్రూప్​3 లో ఉన్న పోస్టుల సంఖ్య పెరిగినట్లు ప్రకటించింది. దీంతో తొలి నోటిఫికేషన్​లో ఉన్న మొత్తం 1365 గ్రూప్​ 3 పోస్టుల సంఖ్య.. 1388కి చేరింది. ఇప్పటికే అప్లై చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు కూడా అర్హులవుతారని టీఎస్​పీఎస్​సీ పేర్కోంది.

Advertisement

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!