ఈనెల 20 (రేపటి) నుంచి డీఎస్సీ అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. తెలంగాణలో మొత్తం 5089 టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ ను విద్యాశాఖ ఈ రోజు రిలీజ్ చేసింది. అఫిషియల్ వెబ్సైట్లో డిటైల్డ్ నోటిఫికేషన్ను అందుబాటులో ఉంచింది. జిల్లాల వారీగా సబ్జెక్టులు, మీడియం పోస్టుల ఖాళీలు, రోస్టర్ వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. (పీడీఎఫ్ ఇక్కడ అందుబాటులో ఉంది.) అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 31 వరకు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది.
Advertisement