HomeLATESTరైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో 8 సమ్మర్ స్పెషల్ ట్రైన్లు

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో 8 సమ్మర్ స్పెషల్ ట్రైన్లు

వేసవి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో 8 స్పెషల్ ట్రైన్లను (Summer Special trains) ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement

Train No.07153: నరసాపూర్-SMVT బెంగళూరు ట్రైన్ ను మే 5 నుంచి 26వ తేదీ వరకు నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ప్రతీ శుక్రవారం 15.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 09:30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
Train No.07154: SMVT బెంగళూరు-నరసాపూర్ ట్రైన్ ను మే 6వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ట్రైన్ ప్రతీ శనివారం 10.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 06.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో పేర్కొంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!