తెలంగాణ ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసింది. 5089 పోస్టులకు గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పుడు దాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. మరికొన్ని పోస్టులు కలిపి తొందర్లో నోటిఫికేషన్ ఇస్తామని విద్యాశాఖ తెలిపింది.ఇప్పటికే దరఖాస్తూ చేసుకున్నవారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్లకి అవకాశం ఉంటుంది.
Advertisement