ఆంధ్రప్రదేశ్ లోని రాజీవ్ గాంధీ విజ్నాన, సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లలో రెండేళ్ల పీయూసీ,4ఏళ్ల బీటెక్ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ షురూ అయ్యింది. ఆర్కే వ్యాలీ, నూజివీడు,...
దేశంలోని నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తుల గడువును నవోదయ విద్యాలయ సమితి మరోసారి పొడిగించింది. నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30తో గడువు ముగియనుంది. ఇటీవల మే 7వరకు పొడిగించిన...
బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా చదువుతున్న యువతకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా బీసీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా...
ఏపీలోని మంగళగిరిలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజేస్ అండే టీచింగ్ హాస్పటల్స్ లో 158 ట్యాటూర్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తులను కోరుతోంది. ఈ...
కేంద్ర సర్కార్ ఈమధ్యే ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంలో భాగంగా భారత నౌకాదళంలో అగ్నివీర్ ఖాళీల నియామకానికి ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్నివీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా సెలక్ట్ అయిన...
ఇస్రోలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కేరళలోని తిరువనంతపురంలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ 2023-24 సంవత్సరానికి గాను టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు...
తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్ కోసం ఉన్నత విద్యామండలి దోస్త్ (డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మూడు విడుతల్లో ప్రవేశాలకు మే 6 నుంచి అప్లై చేసుకోవాలి. వెయ్యికి...
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ ( DOST)నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మే 6 నుంచి 25వరకు మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది....
సీఎస్ఐఆర్ లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలతోపాటు పలు పోస్టుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఉద్యోగాలు అన్నీ కూడా కాంట్రాక్టు బేసిక్ లో రిక్రూట్ జరుగుతాయి. పోస్టులు, అర్హతలు, ముఖ్యమైన తేదీలు...
ఉక్రెయిన్ లోని అత్యంత సుందర భవనాల్లో ఒకదానిని రష్యా క్షిపణి దాడిలో ధ్వంసమైంది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై రష్యా...
563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షను...
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీసీ 2024 పరీక్షకు అడ్మిట్ కార్డులు రిలీజ్ అయ్యాయి. మే 5న ఆదివారం జరిగే ఈ పరీక్షకు మధ్యే సిటీ ఇంటిమేషన్...
రాష్ట్రలోని ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ, కళాశాలల్లో ప్రవేశానికి JNTU ఆధ్వర్యంలో ఈఏపీసెట్ 2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో మే...
గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ముఖ్య గమనిక. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్ లైన్లో నే ఓఎంఆర్ పద్దతిలో నిర్వహించనున్నట్లు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష...