HomeLATESTతెలంగాణ, ఏపీ నుంచి గంగా పుష్కరాలకు 18 స్పెషల్ ట్రైన్లు.. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే?

తెలంగాణ, ఏపీ నుంచి గంగా పుష్కరాలకు 18 స్పెషల్ ట్రైన్లు.. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే?

తెలుగు రాష్ట్రాల నుంచి గంగా పుష్కరాలకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. 18 స్పెషల్ ట్రైన్లను (Ganga Pushkaram Special Trains) నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, గుంటూరు, తిరుపతి నుంచి ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇందుకు సంబంధించిన తేదీలు, టైమింగ్స్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07007: సికింద్రాబాద్-రక్సౌల్ ట్రైన్ ను ఈ నెల 23, 30, మే 7న నడపనున్నట్లు తెలిపింది. ఈ ట్రైన్ ఆయా తేదీల్లో 10.30 గంటలకు బయలుదేరి.. రెండో రోజు 06.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
Train No.07008: రక్సౌల్-సికింద్రాబాద్ ట్రైన్ ను ఏప్రిల్ 25, మే 2, 9 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ట్రైన్ 19.15 గంటలకు బయలుదేరి.. రెండో రోజు 14.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
Train No.07419: తిరుపతి-ధన్ పూర్ ట్రైన్ ను ఈ నెల 22, 29, మే 6న నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Advertisement


Train No.07420: ధన్ పూర్-తిరుపతి ట్రైన్ ను ఏప్రిల్ 24, మే 1, 8 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Train No.07230: గుంటూరు-బనారస్ ట్రైన్ ను ఏప్రిల్ 22, 29 మరియు మే 6 తేదీల్లో నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.
Train No.07230: గుంటూరు-బనారస్ ట్రైన్ ను ఏప్రిల్ 22, 29 మరియు మే 6 తేదీల్లో నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!