తెలంగాణలో పదోతరగతి ఫలితాలు జూన్ 30న విడుదల కానున్నాయి. మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో సమావేశమై టెన్త్ ఫలితాల విడుదలపై సమీక్షించారు. ఈ మేరకు ఈ నెల 30న గురువారం విడుదల చేయాలని ఎస్ఎస్సీ బోర్డ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మే 23న ప్రారంభమైన ఎగ్జామ్స్ మే 28తో ముగిశాయి. జూన్ 1న ఒకేషనల్ విద్యార్థులకు పూర్తయ్యాయి. జూన్ 2 నుంచి తెలంగాణ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభించారు. ఈ ఏడాది 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 99 శాతం మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.
జూన్ 30న టెన్త్ ఫలితాలు
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS
SSC result of Telangana 10 class