HomeLATESTఎఫ్​ఎస్​వో రిజల్ట్ విడుదల చేసిన టీఎస్​పీఎస్​సీ

ఎఫ్​ఎస్​వో రిజల్ట్ విడుదల చేసిన టీఎస్​పీఎస్​సీ

టీఎస్​పీఎస్​సీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల నోటిఫికేషన్​ విడుదల చేసింది. నవంబర్​ 7వ తేదీన నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 9655 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. అందులో 9368 మంది అభ్యర్థుల మెరిట్​ జాబితాను టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్​ త్వరలోనే ఉంటుందని.. 1:2 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసి తదుపరి సెలెక్షన్​ జాబితా విడుదల చేయనున్నట్లు టీఎస్​పీఎస్​సీ ప్రకటనలు జారీ చేసింది. మెరిట్ లిస్ట్ టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!