HomeLATESTకానిస్టేబుల్​ తుది ఫలితాల విడుదల

కానిస్టేబుల్​ తుది ఫలితాల విడుదల

తెలంగాణలో కానిస్టేబుల్‌ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. తుది ఫలితాలను పోలీసు నియామక మండలి (TSLPRB) ప్రకటించింది. ఈ మేరకు 15,750 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల ఎంపిక జాబితాను వెల్లడించింది. 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థుల వివరాలు రేపు ఉదయం నుంచి https://www.tslprb.in/వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ గతేడాది నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ పోలీస్, సివిల్ పోలీస్, ఏఆర్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ స్వీకరించి.. విడతల వారీగా పరీక్షలు నిర్వహించింది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!