HomeLATESTఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో 677 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్​

ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో 677 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్​

రాష్ట్రంలోని నిరుద్యోగులకు మ‌రో తీపి క‌బురు అందింది. మొన్న కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి, నిన్న గ్రూప్ -1 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా మరో 677 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ ఇచ్చింది. ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో ఈ ఉద్యోగాల భ‌ర్తీకి ఈ నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్(హెచ్‌వో) 6 పోస్టులు,
ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌(ఎల్‌సీ) 57 పోస్టులు,
ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 614 పోస్టులకు ఈ నోటిఫికేష‌న్ విడుదల చేసింది.

అర్హులైన అభ్యర్థుల నుంచి మే 2 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. పూర్తి వివరాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

ఫుల్​ నోటిఫికేషన్​ పీడీఎఫ్​ ఇక్కడ అందుబాటులో ఉంది. డౌన్​లోడ్​ చేసుకునే లింక్​ కూడా పోస్టు చివర్లో ఉంది.

  1. CLICK HERE TO DOWNLOAD Excise Constables NOTIFICATION
  2. CLICK HERE TO DOWNLOAD Transport Constables NOTIFICATION
merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!