ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు హైదరాబాద్ లో జరగనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని టెన్త్ ఎగ్జామ్ సెంటర్లలో పరీక్షలు రాయాల్సిన ఉన్న విద్యార్థులకు హైదరాబాద్ డీఈఓ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ లో పరీక్షల రాస్తున్న విద్యార్థులు గంట ముందే సెంటర్లకు రావాలని సూచించారు. తద్వారా చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తవన్నాను.
నేటి టెన్త్ ఎగ్జామ్ పై అధికారుల కీలక సూచన
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS