రాష్టంలోని పారిశుధ్య కార్మికులందరికి మేడే సందర్భంగా సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు..కార్మికులకు రూ.1000 వేతనం పెంచుతు నిర్ణయం తీసుకున్నారు. పెంచిన జీతాలను తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పారు. ఈ పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1 లక్ష 6 వేల 474 మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. అలాగే ఆర్టిసీ కార్మికులకు సైతం సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారి వేతనాల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖను సీఎం ఆదేశించారు.
సీఎం కేసీఆర్ శుభవార్త.. వారి వేతనాలు పెంపు.. వివరాలివే!
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS