ఏఈ పరీక్షకు 74 శాతం హాజరు

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నిన్న నిర్వహించిన రాత పరీక్షకు మొత్తం 74 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 837 పోస్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు 74,478 మంది దరఖాస్తు చేసుకోగా.. ఉదయం జరిగిన పేపర్-1 పరీక్షకు 55,189 మంది.. మధ్యాహ్నం జరిగిన పేపర్-2కు 54,917 మంది హాజరైనట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన తెలిపింది. ఏడు జిల్లాల్లోని 162 పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ … Continue reading ఏఈ పరీక్షకు 74 శాతం హాజరు