HomeJEEclass 11ఏఈ పరీక్షకు 74 శాతం హాజరు

ఏఈ పరీక్షకు 74 శాతం హాజరు

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నిన్న నిర్వహించిన రాత పరీక్షకు మొత్తం 74 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 837 పోస్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు 74,478 మంది దరఖాస్తు చేసుకోగా.. ఉదయం జరిగిన పేపర్-1 పరీక్షకు 55,189 మంది.. మధ్యాహ్నం జరిగిన పేపర్-2కు 54,917 మంది హాజరైనట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన తెలిపింది. ఏడు జిల్లాల్లోని 162 పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పరీక్షను టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, సభ్యులు పర్యవేక్షించారు.

Advertisement

‣ ASSISTANT ENGINEER, JTO (PAPER 1) WITH KEY అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జేటీవో రాత పరీక్ష (పేపర్‌-1) ప్రశ్నపత్రం, కీ

‣ ASSISTANT ENGINEER, JTO (PAPER 2 ELECTRICAL) WITH KEY అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జేటీవో రాత పరీక్ష (పేపర్‌-2 ఎలక్ట్రికల్‌) ప్రశ్నపత్రం, కీ

‣ ASSISTANT ENGINEER, JTO (PAPER 2 CIVIL) WITH KEY అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జేటీవో రాత పరీక్ష (పేపర్‌-2 సివిల్) ప్రశ్నపత్రం, కీ

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!