2130 లెక్చరర్​ పోస్టులకు అనుమతి.. త్వరలోనే నోటిఫికేషన్​

రాష్ట్రంలో జూనియర్​, డిగ్రీ, పీజీ కాలేజీలు, ఇంజనీరింగ్​ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 2130 లెక్చరర్ల పోస్టుల డైరెక్ట్ రిక్రూట్​మెంట్​కు ఆమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​ చేపట్టాలని టీఎస్​పీఎస్​సీకి అనుమతులు జారీ చేసింది. దీంతో ఆయా పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్​ వెలువడే అవకాశముంది. కాలేజీయేట్​ ఎడ్యుకేషన్​, కాలేజీయేట్​ ఆఫ్​ ఇంటర్​ ఎడ్యుకేషన్​, టెక్నికల్​ ఎడ్యుకేషన్​ పరిధిలోని లెక్చరర్​ పోస్టులతో … Continue reading 2130 లెక్చరర్​ పోస్టులకు అనుమతి.. త్వరలోనే నోటిఫికేషన్​