కరెంట్​ అఫైర్స్​ సెప్టెంబర్​ 2020

శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌ కు అవార్డులుఇంధన పొదుపు, సామర్థ్యాల పెంపుతో పాటు పర్యావరణ హితమైన చర్యలను పాటిస్తున్న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్ రెండు నేషనల్ అవార్డులను దక్కించుకుంది. 2020 కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా, గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ ఆధ్వర్యంలో ‘నేషనల్ ఎనర్జీ లీడర్’ అవార్డుతో పాటు ‘ఎక్స్‌లెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్’అవార్డు లభించాయి. Advertisement ఎన్నికల కమిషనర్​గా పార్థసారథి:తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా విశ్రాంత ఐఏఎస్​ అధికారి సి. పార్థసారథి నియమితులయ్యారు. పదవి విరమణ చేసిన నాగిరెడ్డి స్థానంలో సెప్టెంబర్​ … Continue reading కరెంట్​ అఫైర్స్​ సెప్టెంబర్​ 2020