కరెంట్ ఎఫైర్స్– నవంబర్ 2020
ప్రాంతీయం ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ పాలసీదేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పాలసీ విధానాన్ని అక్టోబర్ 30న ప్రవేశపెట్టింది. కర్బన రహితం, డిజిటీలికరణ లక్ష్యంగా నూతన విధానం రూపొందించారు. రాష్ట్రంలో 5431 ఎలక్ట్రిక్ వాహనాలు ఉండగా వీటిలో 40 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. 78 విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. పరిశ్రమకు 2100 ఎకరాలు కేటాయించారు. రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో 1600 ఎకరాలలో ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ పార్క్, మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో … Continue reading కరెంట్ ఎఫైర్స్– నవంబర్ 2020
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed