కరెంట్​ అఫైర్స్​ జాతీయం ఏప్రిల్​ 2020

Current Affairs National April 2020 నేషనల్ కాంగ్రెస్​ టాస్క్​ఫోర్స్​కరోనా వ్యాధిని అరికట్టడంలో కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో తీసుకోవాల్సిన చర్యలు, సూచనల కోసం జాతీయ కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియాగాంధి టాస్క్​ ఫోర్స్​ ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్​గా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం, సభ్యులుగా జైరాం రమేష్​, వీరప్ప మొయిలీ,తమ్రద్వజ్​ సాహులను నియమించారు. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల మ్యానిఫెస్టో కమిటి చైర్మన్​లు కూడా దీనిలో సభ్యులుగా కొనసాగుతారు.టీమ్​​–11కరోనాను ఎదుర్కోవడం కోసం ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం11 కమిటీలను ఏర్పాటు … Continue reading కరెంట్​ అఫైర్స్​ జాతీయం ఏప్రిల్​ 2020