కరెంట్ ఎఫైర్స్ ఇండియా (మార్చి 2020)

Current Affairs India National issues నేషనల్ కోవిడ్‌–19పై కమిటీ కోవిడ్‌–19ను సమర్థవంతంగా అడ్డుకోవడంలో భాగంగా కావాల్సిన సూచనల కోసం కేంద్రప్రభుత్వం 21 మంది ప్రముఖులతో కూడిన కమిటీకి ఛైర్మన్‌గా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పౌల్ నియమితులయ్యారు. వైస్ ఛైర్మన్‌గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఛైర్మన్ బలరాం భార్గవ, ఇతర సభ్యులుగా రణదీప్ గులేరియా(ఎయిమ్స్ డైరెక్టర్, ఢిల్లీ), సుజీత్ సింగ్(నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్, ఢిల్లీ), సంజయ్ పుజారి(ఇనిస్టిట్యూట్ ఆఫ్ … Continue reading కరెంట్ ఎఫైర్స్ ఇండియా (మార్చి 2020)