ఆర్జేసీ సెట్–2021ను రద్దు చేస్తున్నట్లు గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ ఫస్టియర్లో అడ్మిషన్లకు సంబంధించి నిర్వహించే ఈ ఎంట్రన్స్ రద్దు చేశారు. ఎస్సెస్సీ లో వచ్చిన జీపీఏ, గ్రేడ్ల ఆధారంగా ఇంటర్ సీట్లను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ అడ్మిషన్లు కోరుతున్న విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా ఆన్లైన్లో తమకు టెన్త్ లో వచ్చిన గ్రేడ్లను అప్లోడ్ చేయాలని సూచించారు.
అడ్మిషన్ల వివరాలు www.tswreis.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
ఆన్లైన్లో మీ మార్కులు, జీపీఏ నమోదు చేసేందుకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://tsswreisjc.cgg.gov.in/TSWRJCCETAPPLSPR/#!/tswrjccetapplGradeAndGpa.appl
టెన్త్ గ్రేడ్లతో ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు
Advertisement