Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటీఎస్​పీఎస్సీ భారీ నోటిఫికేషన్​: 1540 ఏఈఈ పోస్టులు

టీఎస్​పీఎస్సీ భారీ నోటిఫికేషన్​: 1540 ఏఈఈ పోస్టులు

తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్​ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్​ 22 నుంచి అక్టోబర్​ 15 వరకు ఆన్​లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిషన్​ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీరాజ్​ రూరల్​ డెవెలప్​మెంట్​, మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​, ట్రైబల్​ వెల్ఫేర్​​, ఆర్​ అండ్​ బీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. సివిల్​ ఇంజనీరింగ్​తో పాటు ఇంజనీరింగ్​ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది. విభాగాల వారీగా ఖాళీలను, వయో అర్హతతో పాటు పే స్కేల్​ వివరాలను విడుదల చేసింది. (ఆ వివరాలు ఇక్కడ అందిస్తున్నాం) డిటైల్డ్ నోటిఫికేషన్​ సెప్టెంబర్​ 15న టీఎస్పీఎస్​సీ అఫిషియల్​ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

11 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!