Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBS9 లక్షలు దాటిన గ్రూప్-4 అప్లికేషన్లు.. రేపే తుది గడువు

9 లక్షలు దాటిన గ్రూప్-4 అప్లికేషన్లు.. రేపే తుది గడువు

గ్రూప్​ 4 అప్లికేషన్ల గడువు ఈనెల 3వ తేదీతో ముగియనుంది. అంటే అప్లికేషన్ల నమోదుకు ఇంకా ఒక్కరోజు గడువు మిగిలింది. శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు ఆన్​లైన్​లో తమ అప్లికేషన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పోస్టుల రిక్రూట్​మెంట్​ కావటంతో పోటీ పడే అభ్యర్థుల సంఖ్య అంతకంతకు పెరిగిపోయింది. గురువారం నాటికే గ్రూప్​ 4 అప్లికేషన్ల సంఖ్య తొమ్మిది లక్షలు దాటిపోయింది. మొత్తం 9,08. 061 అప్లికేషన్లు నమోదయ్యాయి.

Advertisement

గ్రూప్​ 4లో పెరిగిన పోస్టులు

టీఎస్​పీఎస్​సీ ముందుగా ప్రకటించిన నోటిఫికేషన్​ ప్రకారం గ్రూప్​ 4 పోస్టుల సంఖ్య 8039గా మాత్రమే ఉంది. ఇటీవల మరో 141 ఖాళీలను పెంచుతూ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ల్లో 141 జూనియర్ అసిస్టెంట్స్ ఖాళీలను గ్రూప్-4 లో చేర్చుతున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 8,180కు చేరింది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!