HomeLATESTటెన్త్ మార్కులకు ప్రత్యేక విధానం.. నచ్చకుంటే పరీక్ష రాసే ఛాన్స్​.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

టెన్త్ మార్కులకు ప్రత్యేక విధానం.. నచ్చకుంటే పరీక్ష రాసే ఛాన్స్​.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

మే 17 నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కుల కేటాయింపు విషయంలో బోర్డు తదుపరి నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించింది. ప్రత్యేక అబ్జక్టివ్​ విధానంలో మార్కులు కేటాయిస్తుందని.. ఈ విధానాన్ని నిర్ణయించే బాధ్యతను బోర్డుకు అప్పగించింది. బోర్డు కేటాయించిన మార్కులపై అభ్యంతరాలుంటే.. అభ్యంతరం వ్యక్తం చేసే విద్యార్థులకు పరీక్ష రాసేందకు ఛాన్స్​ ఇస్తామని వెల్లడించింది. కరోనా దృష్ట్యా తదుపరి అనుకూల పరిస్థితులను బట్టి ఈ పరీక్ష ఉంటుందని స్పష్టం చేస్తుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!