HomeLATESTసెప్టెంబర్​ 1 నుంచి డిజిటల్​ క్లాసులు.. 27 నుంచి బడులకు టీచర్లు

సెప్టెంబర్​ 1 నుంచి డిజిటల్​ క్లాసులు.. 27 నుంచి బడులకు టీచర్లు

రాష్ట్రంలోని పాఠశాలలన్నింటా సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 27 నుంచి గవర్నమెంట్​ టీచర్లందరూ బడులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. టీవీ, టీశాట్​, వివిధ డిజిటల్​ పద్ధతులను అనుసరించి.. విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు సిద్ధం కావాలని ఈ ఉత్తర్వుల్లో సూచించింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!