కరోనా కారణంగా వాయిదా పడ్డ ఎల్పీ సెట్ను సెప్టెంబర్ 6 ఆదివారం నిర్వహించనున్నట్లు తెలంగాణ సాంకేతిక విద్యామండలి ప్రకటించింది. జులై 5న జరగాల్సిన ఈ పరీక్ష వాయిదా పడింది. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్లో చేరేందుకు ఈ ఎంట్రన్స్ నిర్వహిస్తారు. 6వ తేదీన ఉదయం పేపర్ 1, అదే రోజు మధ్నాహ్నం పేపర్ 2 ఉంటుంది.
లేటరల్ ఎంట్రీ ఇన్ టు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు ఐటీఐలో 60 శాతం మార్కులతో పాసై ఉండాలి.
పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ www.sbtet.telangana.gov.in
Advertisement