టీఎస్ ఎడ్ సెట్ అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం మరింత గడువు ఇచ్చింది. బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించనున్న ఎడ్ సెట్ దరఖాస్తు గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్లు ఎడ్ సెట్ కన్వీనర్ రామకృష్ణ ప్రకటించారు. నేటితో ముగిసిన ఈ గడువును మరో తొమ్మిది రోజులు పొడిగించారు. కోవిడ్ తీవ్రత కారణంగా చాలా మంది అప్లై చేసుకోకపోవటంతో.. ఈ గడువు పొడిగించారు.
Advertisement
Advertisement