HomeLATESTతెలంగాణ పీజీ సెట్​ కామన్​ ఎంట్రన్స్​ నోటిఫికేషన్: ఆగస్టు 25 వరకు అప్లికేషన్లు​

తెలంగాణ పీజీ సెట్​ కామన్​ ఎంట్రన్స్​ నోటిఫికేషన్: ఆగస్టు 25 వరకు అప్లికేషన్లు​

తెలంగాణలోని ఓయూ, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు,శాతవాహన, జవహర్​లాల్​నెహ్రు టెక్నాలజీకల్​ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఎం.ఎ.కాం,ఎమ్మెస్సీ,జర్నలిజం, ఎంపీఈడి, ఎంబీఏ, ఐదేళ్ల ఎం.ఎ, ఎమ్మెస్సీ, పలు పీజీ డిప్లోమా కోర్సులలో అడ్మిషన్లకు నిర్వహించే పీజీ సెట్​ ఎంట్రన్స్​ టెస్ట్ నోటిఫికేషన్​ వెలువడింది.

ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈ పీజీ సెట్ ఎంటెన్స్ టెస్టు కు ఈనెల 30నుంచి ఆన్​లైన్ లో అప్లై చేసుకోవాలని సీపీజీఈటీ కన్వీనర్​ ప్రొఫెసర్​ పాండురంగారెడ్డి ప్రకటించారు.

ఈనెల 30నుంచి ఆగస్టు 25 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
రూ.500ల అపరాధ రుసుముతో ఆగస్టు 30 వరకు,
రూ.2వేల అపరాద రుసుముతో సెప్టెంబరు 3 వరకు దరఖాస్తు చేసుకోవాలి.

సెప్టెంబర్​ 8 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలన్నీ కంప్యూటర్​బేస్డ్​ టెస్టు ఆన్​లైన్​ విధానంలోనిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో వచ్చే మెరిట్​ ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు చేపడుతారు.

Advertisement



PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!