ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్ మెంట్ న్ 7.5శాతంగా రికమెండ్ చేసిన బిశ్వాల్ కమిటీ, రిటైర్మెంట్ ఏజ్ ను 58 నుంచి 60కి పెంచాలని సిఫార్సు.
కనీస వేతనం 19 వేలు, గరిష్ట జీతం 1,62,700.
హెచ్ ఆర్ఏ స్లాబులు 11, 13,17,24శాతంగా ఖరారు చేసిన పీఆర్సీ కమిటీ.
గతంలో ఉన్న స్లాబు రేట్లను తగ్గింపు .గతంలో 12,14.5,,20,30శాతంగా స్లాబులు
రిటైర్మెంట్ గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంపు
Advertisement
పీఆర్సీ ఫుల్ రిపోర్ట్.. ఇక్కడ డౌన్ లోడ్ చేసుకొండి
Advertisement