సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఖాళీగా ఉన్న 520 గూడ్స్గార్డ్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 520
జనరల్- 277, ఓబీసీ- 87, ఎస్సీ- 126, ఎస్టీ- 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: అభ్యర్థుల వయసు 42 ఏళ్ల లోపువారై ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోతవిధిస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
చివరితేదీ: 23 డిసెంబర్
వెబ్సైట్: www.rrcser.co.in