HomeLATESTనవోదయ స్కూల్స్​లో 1616 టీచింగ్​ జాబ్స్​కు నోటిఫికేషన్

నవోదయ స్కూల్స్​లో 1616 టీచింగ్​ జాబ్స్​కు నోటిఫికేషన్

నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌) టీచర్​ పోస్టులకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ స్కూళ్లలో మొత్తం 1616 టీచింగ్​ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జులై 27 వరకు ఆన్​లైన్​ లో అప్లై చేసుకునేందుకు గడువు నిర్ణయించింది.

పోస్టులు: ప్రిన్సిపల్‌– 12,
పీజీటీ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు)–397,
టీజీటీ (ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు)– 683,
టీజీటీ (థర్డ్‌ లాంగ్వేజ్‌)– 343,
మిసిలీనియస్‌ కేటగిరీ (ఆర్ట్‌, పీఈటీ, లైబ్రేరియన్‌)– 181.

సెలెక్షన్​ ప్రాసెస్​: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా జులై 27 వరకు దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్​ ఫీజు: ప్రిన్సిపల్‌ పోస్టులకు రూ.2000, పీజీటీ పోస్టులకు రూ.1800, టీజీటీ, మిస్‌లీనియస్‌ కేటగిరీ టీచర్‌ పోస్టులకు రూ.1500 చెల్లించాలి. పూర్తి సమాచారం కోసం www.navodaya.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!