HomeLATESTనవోదయ ఎంట్రన్స్​ వాయిదా

నవోదయ ఎంట్రన్స్​ వాయిదా

నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో చేరేందుకు నిర్వహించే ఎంట్రన్స్​ పరీక్ష వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16న ఈ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి కారణంగా ఈ పరీక్ష ను వాయిదా వేసింది. పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనేది తర్వాత వెల్లడించనున్నట్లు నవోదయ విద్యాలయ సమితి ప్రకటన జారీ చేసింది. 2021-22 విద్యా సంవత్సరం కోసం దేశవ్యాప్తం గా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి అడ్మిషన్లకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. మిజోరం, నాగాలాండ్​, మేఘాలయ మినహా అన్ని రాష్ట్రాల్లో ఈ పరీక్షను వాయిదా వేసినట్లు ప్రకటించింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!